Close

Press Release

Filter:
No Image

రైతు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కలిగించాలి ఉద్యాన పంటల  పై దృష్టి పెట్టాలి గంట్యాడ, బొండపల్లి మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన కలెక్టర్ విజయనగరం, నవంబర్ 14 :   రైతులు పండించే…

View Details
No Image

13.12.2025 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని   పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి *  విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు గౌరవనీయులు శ్రీమతి…

View Details
No Image

 పత్తి  రైతులు కోనుగోలు కేంద్రాలోనే విక్రయించాలి  జిల్లాలో పత్తి రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభం  జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం, నవంబర్ 12: జిల్లా పత్తి రైతుల సంక్షేమం కోసం…

View Details
No Image

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం *బొండపల్లి మండలం గ్రామంలో జరిగిన గృహప్రవేశాలలో పాల్గొన్న మంత్రి కొండపల్లి విజయనగరం, నవంబర్ 12:  : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర…

View Details
No Image

పత్రికా ప్రకటన పెట్టుబడులకు ఆకర్షితులు కావడం కాదు- పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలి వర్చువల్ గా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి విజయనగరం, నవంబర్ 11:  పెట్టుబడులకు…

View Details
No Image

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న (0-18) సంవత్సరాల మధ్య  వయసు గల  దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణములను పంపిణీ చేయుటకు అర్హులైన విద్యార్థులను…

View Details
No Image

ఉపాధ్యాయుడిగా అవ‌తార‌మెత్తిన క‌లెక్ట‌ర్‌ విద్యార్ధుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం గంట్యాడ‌, (విజ‌య‌న‌గ‌రం), న‌వంబ‌రు 07 ః      ఆయ‌న జిల్లాకు స‌ర్వోన్న‌తాధికారి. మొత్తం యంత్రాంగాన్ని శాసించే అత్యుత్త‌మ‌ ఉన్న‌తాధికారి. అయిన‌ప్ప‌టికీ ఒక సామాన్య…

View Details
No Image

జిల్లా వ్యాప్తంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీలు నిర్వహణ ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి –          జిల్లా కలక్టరు జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్…

View Details
No Image

ఫాయి కర్మచారి  యువతకు  ఋణావకాశం విజయనగరం  జిల్లాలోని  సఫాయి కర్మచారి వృత్తిలో వున్న నిరుద్యోగ యువతకు NSKFDC పదకములో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ (Desludging Vehicles) వాహనములను సబ్సిడీ పై మంజూరు చేయుటకు…

View Details
No Image

మండ‌లానికి వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి ప‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 07 ః  ప్ర‌తిరోజూ మండ‌లంలో క‌నీసం వెయ్యిమందికి త‌క్కువ కాకుండా ఉపాధిప‌నుల‌ను క‌ల్పించాల‌ని జిల్లా…

View Details