Published on : 30/05/2022
సిమెంటు కంపెనీలకు పొడి చెత్త తరలించాలి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అర్హులందరికీ జాబ్ కార్డులు : జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి విజయనగరం, మే 26 : గ్రామాల్లో…
View DetailsPublished on : 27/05/2022
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సౌజన్యంతో ప్రత్యేక అంబులెన్స్ *జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి *భాగస్వామ్యమైన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, వాలంటీర్లు విజయనగరం, మే 26 ః జిల్లా…
View DetailsPublished on : 27/05/2022
వార్డ్ సచివాలయ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించాలి చేస్తున్న పనిని ఆత్మ పరిశీలన చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ` * ప్రతిభను ప్రజా సేవకు వినియోగించాలి – ఎం.ఎల్.ఏ కోలగట్ల విజయనగరం, మే 25 : సచివాలయానికి సమస్యల తో వచ్చేవారికీ సరైన పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరుకు అద్దం పట్టేలా సచివాలయ వ్యవస్థ పని చేస్తోందని, సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియం లో బుధవారం విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నున్న వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ప్రతి పాదనలు పంపుతున్నామని, ఉద్యోగులు ఇంకా ఉత్తేజంగా, చిత్తశుద్ధి తో పని చెయ్యాలని అన్నారు. కార్పొరేషన్ పరిధి లో రెవిన్యూ కలెక్షన్ లో, సిటిజెన్ అవుట్ రీచ్ లో ముందున్నామని, అయితే ఇంకా అనేక సేవలలో మెరుగు పడాల్సి ఉందని పేర్కొన్నారు. చేసే పనిని ఆత్మ పరిశీలన చేసుకోవాలని, అప్పడే పూర్తిగా మనసు పెట్టి చేయగలమని అన్నారు. ఎందరికో రానటువంటి అవకాశం మీకు వచ్చిందని, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి క్రమ శిక్షణ తో పని చేయాలనీ హితవు పలికారు., పదవి తో సంబంధం లేకుండా శాసన సభ్యులు కోలగట్ల నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలు వారే స్వయంగా పరిష్కరిస్తున్నారని, అందుకోసం వారిని ప్రత్యేకంగా అభినందించాలని అన్నారు. మంచి పని చేసే వారిని ఏ ఒక్కరూ అడ్డుకోరని , ఎంతైనా చేయవచ్చని, అది పది మందికి ఉపరించేలా ఉండాలని అన్నారు. జాబు చార్ట్ లోని పనులే కాకుండా వినూత్నంగా అలోచించి ప్రజలకు మేలు చేసే పని దేనినైనా స్వాగతిస్తామని తెలిపారు. శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించి, పారదర్శకంగా , ప్రతిభను ప్రాతిపదికగా తీసుకొని సచివాలయ ఉద్యోగ నియామకాలు చేపట్టారని, మీ ప్రతిభను ప్రజా సమస్యల పరిష్కారం లో చూపించాలని అన్నారు. ఎంతో నమ్మకం తో ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రారంభించారని, ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించాలని అన్నారు. సచివాలయ వ్యవస్థకు తోడుగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసారని , ప్రజలతో మమేకం అయి, అందరిని కలుపుకొని పని చేయాలనీ అన్నారు….
View DetailsPublished on : 25/05/2022
గుంకలాం జగనన్న కాలనీని పరిశీలించిన కలెక్టర్ విజయనగరం, మే 24: గుంకలాం జగనన్న కాలనీని, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం…
View DetailsPublished on : 25/05/2022
*జూన్ 1 నుంచి వినియోగంలోకి శిల్పారామం* *అభివృద్ధి కార్యక్రమాలను, వసతులను పరిశీలించిన కలెక్టర్ సూర్యకుమారి *మరింత సుందరీకరణగా మలచాలని అధికారులకు ఆదేశాలు విజయనగరం, మే 24:- విజయనగరంలోని…
View DetailsPublished on : 25/05/2022
ఇతర గ్రామాలకు ఆదర్శం నందిగాం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అభివృద్ది కార్యక్రమాలపై ప్రశంసలు సర్పంచ్ను అభినందించిన కలెక్టర్ భోగాపురం (విజయనగరం), మే 24 ః …
View DetailsPublished on : 24/05/2022
కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్దిదారులతో ప్రధాని ముఖా ముఖి ఆజాది క అమృత్ మహోత్సవ్ లో భాగంగా వర్చువల్ కాన్ఫరెన్స్ ఈ నెల 31 న…
View DetailsPublished on : 24/05/2022
నిర్మాణం ప్రారంభించని ఇళ్లు రద్దు కన్వర్జెన్సీ పనులను వెంటనే మొదలు పెట్టాలి రాజాం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, మే 23 ః నిర్మాణం ప్రారంభించని ఇళ్లను…
View DetailsPublished on : 24/05/2022
స్పందనకు 120 వినతులు క్వాలిటీ రెడ్రెస్సల్ జరగాలి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, మే 23: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 120 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 10, డి.ఆర్.డి.ఏ కు 07 అందగా …
View DetailsPublished on : 23/05/2022
గర్భిణీల నమోదు శత శాతం జరగాలి జిల్లా కలెక్టరు సూర్య కుమారి విజయనగరం, మే 21:: జిల్లాలో గర్భిణీల నమోదు శత శాతం జరగాలని జిల్లా కలెక్టర్…
View Details