రైతే సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు 2,44,303 కుటుంబాలకు రూ.183.24 కోట్లు రైతు భరోసా విడుదల రాజాం,…
View DetailsPublished on : 17/05/2022
జగనన్న గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలి పూర్తిచేసిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి గుర్ల, విజయనగరం, మే 16 ః జగనన్న గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి…
View DetailsPublished on : 17/05/2022
హాజరు సక్రమంగా లేని వలంటీర్లను తొలగించాలి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మోడల్ గ్రామంగా జమ్ము రాజాం, గుర్ల (విజయనగరం), మే 16ః హాజరు సక్రమంగా లేని వలంటీర్లపై జిల్లా…
View DetailsPublished on : 17/05/2022
అర్జీదారులతో మాట్లాడి వినతుల పరిష్కారం చేయాలి స్పందనకు 123 వినతులు సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, మే 16: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 123 వినతులు అందాయి. వీటిలో…
View DetailsPublished on : 16/05/2022
ఆధార్ కార్డు లో మార్పులు, చేర్పులకు అవకాశం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 15:: ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి వీలుగా విజయనగరంలో నాలుగు…
View DetailsPublished on : 16/05/2022
*ఇ-శ్రమ్ లో కార్మికులందరూ చేరేలా చర్యలు తీసుకోవాలి* *అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, మే 14 ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల…
View DetailsPublished on : 16/05/2022
ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు : జిల్లా కలెక్టర్ విజయనగరం, మే 14 : జిల్లా వ్యాప్తంగా…
View DetailsPublished on : 16/05/2022
విద్యార్థులకు సువర్ణావకాశం కెరీర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై 5 రోజుల శిక్షణ జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 13. జిల్లా కలక్టరు మరియు అద్యక్షులు ,సమగ్ర…
View DetailsPublished on : 16/05/2022
మాతృ, శిశు మరణాలను అరికట్టాలి ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి తల్లిపాల వినియోగంపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, మే 13 ః ప్రసూతి మరణాలను అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. దీనికోసం స్త్రీ శిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రెల్ నెలలో జరిగిన మాతృ, శిశు మరణాలపై, కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం డెత్ ఆడిట్ నిర్వహించారు. ఒక్కో మృతిపైనా సంబంధిత వైద్యాధికారి, ఎఎన్ఎం, ఆశావర్కర్, అంగన్వాడీ కార్యకర్తలను ప్రశ్నించారు. వాటికి కారణాలను, సీనియర్ వైద్యాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రసూతి మరణాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్ధవంతంగా వినియోగించుకొని మెరుగైన పనితీరును కనపర్చాలని సూచించారు. గర్భం దాల్చిన దగ్గరనుండి, అవసరమైన అన్ని పరీక్షలను నిర్వహించి, అవసరమైన సలహాలు, సూచనలు, మందులు, పోషకాహారాన్ని అందించాలని చెప్పారు
View DetailsPublished on : 16/05/2022
*తహశీల్దార్ స్థాయిలోనే అడంగల్ సవరణలు* *కలెక్టరేట్ వరకు రావాల్సిన పని లేదని కలెక్టర్ స్పష్టీకరణ విజయనగరం, మే 13 ః భూములకు సంబంధించిన అడంగల్ సవరణలు అనగా పేర్లు తప్పుగా పడటం, ఆన్లైన్లో…
View Details